గుంటూరు జిల్లా క్రోసూరు మండలం వుయ్యందనలో అధికార పార్టీ నాయకులు అధికారులు కలిసి బహిరంగంగా రిగ్గింగుకు పాల్పడినట్లు ప్రతిపక్ష నేతలు వీడియో విడుదల చేశారు.
మొత్తం అన్ని బాలెట్ పేపర్లుపై అధికార పార్టీ అభ్యర్థికి ముందుగానే ఒట్లు వేసి రిగ్గింగ్ చేసినట్లుగ వీడియోను విడుదల చేశారు.
ప్రస్తుతం ఆ వీడియె సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.
రాష్ట్రం మొత్తం కూడా పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ ఇలాగే చేస్తుందని వారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
![Andhra Junction](https://i0.wp.com/andhrajunction.com/wp-content/plugins/ultimate-member/assets/img/default_avatar.jpg?resize=400%2C400&ssl=1)