ఖమ్మం: వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు బలపరిచిన MLC అభ్యర్థి సీనియర్ జర్నలిస్ట్ జయసారది రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ఖమ్మం బ్రౌన్స్ ఫార్మసీ కాలేజీలో విద్యా సంస్థల్లో జయసారది రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచారంలో సిపిఐ సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శులు పోటు ప్రసాద్ గారు, నున్నా నాగేశ్వరరావు గారు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ జానీమియా గారు, ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శులు ఇటుకల రామకృష్ణ, జమ్మి అశోక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ AISF జిల్లా ఉపాధ్యక్షుడు సుబాని తదితరులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
![Andhra Junction](https://i0.wp.com/andhrajunction.com/wp-content/plugins/ultimate-member/assets/img/default_avatar.jpg?resize=400%2C400&ssl=1)