APలో 10వ తరగతి విద్యార్థులకు మే 1 నుండి సెలవులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న వైరస్ ప్రభావం కారణంగా 10 వ తరగతి విద్యార్థులకు మే 1 నుండి 30 వరకు సెలవులు ప్రకటించారు.
జూన్ 7న పరీక్షలు యధాతథంగా జరుగనున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.
![Andhra Junction](https://i0.wp.com/andhrajunction.com/wp-content/plugins/ultimate-member/assets/img/default_avatar.jpg?resize=400%2C400&ssl=1)