శతాబ్ది ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం
డెహ్రాడూన్: శతాబ్ది ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్లోని కాన్స్రో సమీపం వద్ద శనివారం ఈ ఘటన జరిగింది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా సి-4 బోగీలో మంటలు ఒక్కసారిగా చెలరేగినట్లు ప్రాథమిక సమచారం.
ఈ బోగీలోని ప్రయాణికులందరిని సురక్షితం తరలించామని, వారికి ఎటువంటి గాయాలు సంభవించలేదని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.
![Andhra Junction](https://i0.wp.com/andhrajunction.com/wp-content/plugins/ultimate-member/assets/img/default_avatar.jpg?resize=400%2C400&ssl=1)