నరసన్నపేట ఎస్ ఐ సత్యనారాయణకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పోలీస్ స్టేషన్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.
ఈ మేరకు ఎస్ ఐ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు, కాగా ఎస్ ఐ కు పాజిటివ్ రావడంతో ఉద్యోగాల్లో ఆందోళన మొదలైంది.
పోలీస్ స్టేషనులోకి ఇతరులకు ప్రవేశం నిలిపివేశారు నరసన్నపేటలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు.
![Andhra Junction](https://i0.wp.com/andhrajunction.com/wp-content/plugins/ultimate-member/assets/img/default_avatar.jpg?resize=400%2C400&ssl=1)