వరంగల్ ఉర్సు గుట్ట రాజీవ్ గృహకల్ప యూత్ ట్రైనింగ్ సెంటర్ లో గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలు చేసే ఇంక్యూబేషన్ సెంటర్ ను ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు, జడ్పీ చైర్మెన్ సుధీర్ కుమార్ గారు పాల్గొన్నారు.
![Andhra Junction](https://i0.wp.com/andhrajunction.com/wp-content/plugins/ultimate-member/assets/img/default_avatar.jpg?resize=400%2C400&ssl=1)